Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుబాటులోకి వచ్చిన ట్రాక్.. మళ్లీ పెట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (14:46 IST)
షాలిమార్ - చెన్నై సెంట్రల్ స్టేషన్‌ల మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదం ఆ మార్గంలో నడిచే అనేక రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది రేయింబవుళ్లు శ్రమించి ప్రమాదం కారణంగా దెబ్బతిన్న రెండు ట్రాక్‌ల నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. 
 
దీంతో మూడు రోజుల తర్వాత చెన్నై - షాలిమార్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు ఎస్ఎంఎస్ సందేశాలు వెళ్లాయి. సోమవారం ఉదయం 10.45 గంటల సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని ఐదో నంబరు ఫ్లాట్‌ఫాంపై నుంచి ఈ రైలు షాలిమార్‌కు బయలుదేరివెళ్లింది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా షాలిమార్ నుంచి చెన్నైకు మరో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కదిలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments