Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై హోటల్.. ఆహారంలో ఏమున్నదో తెలుసా?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (18:35 IST)
చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఓ లాయర్ 2014వ సంవత్సరం ఆహారం తీసుకున్నాడు. ఆయన తీసుకున్న ఆహారంలో జుట్టు వుండగా, దీనిపై హోటల్ మేనేజ్‌మెంట్ వద్ద ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆయనకు ఆహారాన్ని మార్చి సప్లై చేశారు. 
 
 నేపథ్యంలో శుభ్రత పాటించని ఆ హోటల్‌లో తీసుకున్న ఆహారం కారణంగా వాంతులు, తలతిరగడం, కడుపు నొప్పి ఏర్పడి ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు కస్టమర్ కోర్టులో ఆ లాయర్ కేసు పెట్టాడు. శుభ్రత పాటించని ఆహారాన్ని అందించని కారణంగా రూ.60లక్షలు జరిమానా విధించాలని కోరాడు. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బాధితుడైన ఆ హోటల్ కస్టమర్‌కు రూ.1.10 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని హోటల్ యాజమాన్యాికోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments