Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్యాకుమారిలో వివేకానంద విగ్రహం.. గాజు వంతెన.. సముద్రపు అలలను...?

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (22:34 IST)
Kanyakumari
కన్యాకుమారిలోని వివేకానంద, తిరువళ్లువర్‌ విగ్రహాల మధ్య గాజు వంతెన నిర్మిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఉన్న కన్యాకుమారిని భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుండి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. 
 
ఈ నేపథ్యంలో వివేకానంద స్మారక మందిరం, తిరువల్లువర్ విగ్రహం మధ్య గ్లాస్ కేజ్ బ్రిడ్జి నిర్మిస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించి ఇందుకోసం 37 కోట్లు కేటాయించింది. 
 
చెన్నైకి చెందిన ఓ ప్రముఖ సంస్థ ఇందుకోసం టెండర్ తీసుకున్నదని, ఈ గ్లాస్ కేజ్ బ్రిడ్జి పొడవు 97 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం తెలియజేసింది. ఇతర దేశాల్లో మాదిరిగానే ఈ వంతెన గుండా వెళుతూ సముద్రపు అలలను పర్యాటకులు ఆస్వాదించవచ్చునని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments