Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వచ్ఛ భారత్‌లో శశిథరూర్.. చీపురు పట్టుకుని చెత్తచెదారాన్ని..

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (16:48 IST)
కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ్ భారత్ పిలుపును అందుకుని కేరళలో తన నియోజకవర్గ పరిధిలోని విఝింజమ్ వద్ద చీపురు పట్టుకుని చెత్తచెదారాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. 
 
కాగా థరూర్ భాజపాకు చెందిన నరేంద్ర మోడీకి మద్దతుగా మాట్లాడటంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేరళ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు ఆయనను ఏఐసీసీ పదవి నుంచి తొలగించారు. అయినప్పటికీ శశి థరూర్ తన వైఖరి మార్చుకోలేదు. 
 
తనను తొలగించడంపై శశి థరూర్ మాట్లాడుతూ.. తాను ఏనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి పనులు చేయలేదు. స్వచ్ఛ్ భారత్ మోడీ  పుట్టించలేదనీ, దానిని ఎన్నడో గాంధీజీ చెప్పారని వెల్లడించారు. దేశాన్ని శుభ్రంగా ఉంచడం అనే కాన్సెప్ట్ రాజకీయాలకు అతీతమైనదనీ, దానిని పార్టీలతో ముడిపెట్టి చూడకూదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకే చురకలు అంటించారు శశి థరూర్

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments