Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ : బీజేపీ గూటికి సచిన్ పైలట్??

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (14:03 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మగా ఉన్న కీలక నేత సచిన్ పైలట్ పార్టీ మారబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి కాషాయ నేత వ్యాఖ్యల‌ే నిదర్శనంగా మారాయి. కాంగ్రెస్ నేత స‌చిన్ పైల‌ట్ భ‌విష్య‌త్‌ బీజేపీలో చేర‌వ‌చ్చ‌ంటూ రాజ‌స్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్లాకుట్టి జోస్యం చెప్పారు. దీంతో పైల‌ట్ కాషాయ తీర్దం పుచ్చుకుంటార‌ని మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. 
 
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వంపై గ‌త‌ ఏడాది స‌చిన్ పైల‌ట్ స‌హా ఆయ‌న‌కు మద్ద‌తు ఇచ్చే ప‌లువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన స‌మ‌యంలోనూ పైల‌ట్ బీజేపీలో చేర‌తార‌నే ప్ర‌చారం సాగింది.
 
రాజ‌స్థాన్‌లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు కాసాయ పార్టీతో తాను పోరాడిన క్ర‌మంలో బీజేపీలో తాను చేరుతాన‌నే ప్ర‌చారం అసంబద్ధ‌మ‌ని అప్ప‌ట్లో పైల‌ట్ తోసిపుచ్చారు. ఈ నెల‌లో రాజ‌స్థాన్‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌, కీల‌క ప‌ద‌వుల నియామ‌కాలు చేప‌డ‌తార‌నే వార్త‌ల నేప‌థ్యంలో పైల‌ట్ బీజేపీ గూటికి చేర‌తార‌నే ప్ర‌చారం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments