Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు కరోనా

Webdunia
బుధవారం, 10 ఆగస్టు 2022 (07:04 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు మరోమారు కరోనా వైరస్ సోకింది. తనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయనే స్వయంగా ట్విట్టిర్ వేదికగా వెల్లడించారు. అలాగే తనతో కాంటాక్టు అయిన వారంతా జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 
 
మరోవైపు, ఖర్గే మంగళవారం రాజ్యసభ సమావేశాలకు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలోనూ ఖర్గే ప్రసంగించారు. 
 
వెంకయ్యనాయుడు సభలో ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్‌ ఓం బిర్లాతో పలువురు ఎంపీలు, ప్రముఖులు హాజరై వెంకయ్యనాయుడు సేవల్ని కొనియాడారు. అయితే, నిన్న సభలో పాల్గొని ప్రసంగించిన ఖర్గేకు కరోనా పాజిటివ్‌గా తేలడం కలకలం రేపుతోంది.
 
ఈ ఏడాది జనవరిలోనూ ఖర్గే కరోనా బారిన పడ్డారు. లక్షణాలేమీ కనిపించికపోయినప్పటికీ కొవిడ్‌ సోకినట్టు తేలడంతో ఆయన హోంఐసోలేషన్‌లోనే ఉండి అప్పట్లో కోలుకున్నారు. ఇపుడు మరోమారు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments