Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు.. ప్రధాని మోదీపై పిటిషన్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2022 (15:19 IST)
Modi
బాలికను ఎన్నికల ప్రచారానికి వాడుకున్నందుకు ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ విడుదలైన వీడియోలో ప్రధాని మోదీ పక్కన నిలబడిన ఓ బాలిక తన గుజరాతీ భాషలో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే మోదీని, బీజేపీని పొగిడిన అమ్మాయి మెడలో బీజేపీ లోగో ఉన్న దుపట్టా ఉంది.
 
రామ మందిరంతో పాటు పలు విషయాల గురించి ఆ బాలిక మాట్లాడుతుండటం ప్రధాని మోదీ పక్కనే కూర్చుని వింటున్నారు. ఆ తర్వాత ఆ బాలిక ధరించిన దుపట్టాపై సంతకం చేసి బాలికను అభినందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ బాలికను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్నారని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన సుప్రియ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments