Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. తరలివచ్చిన కేడర్

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (13:21 IST)
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ వ్యాప్తంగా నిత్యావసర ధరలు, జీఎస్టీ పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహిస్తుంది. ఇందులో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. 
 
ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో భారీ తరలి వస్తున్నారు. ఈ ర్యాలీ నిర్వహణ సందర్భంగా రామ్ లీలా మైదానలో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఇదులో పాల్గొన్న పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఎండగట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments