Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. తరలివచ్చిన కేడర్

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (13:21 IST)
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశ వ్యాప్తంగా నిత్యావసర ధరలు, జీఎస్టీ పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహిస్తుంది. ఇందులో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో పాటు పార్టీ ఇతర ముఖ్య నేతలు హాజరవుతున్నారు. 
 
ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో భారీ తరలి వస్తున్నారు. ఈ ర్యాలీ నిర్వహణ సందర్భంగా రామ్ లీలా మైదానలో పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటుచేశారు. ఇదులో పాల్గొన్న పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను ఎండగట్టనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments