Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకయ్యకు కొమొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం

Webdunia
శనివారం, 12 అక్టోబరు 2019 (07:47 IST)
ఆఫ్రికాలోని కొమొరోస్‌లో పర్యటిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అరుదైన గౌరవం లభించింది. అక్కడి ప్రభుత్వం కొమొరోస్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌’ ప్రకటించిది. కొమొరోస్‌ అధ్యక్షుడు అజాలీ అసౌమని చేతుల మీదుగా వెంకయ్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కొమొరోస్‌ పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.  130 కోట్ల మంది భారతీయుల తరఫున దీన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భారత్‌-కొమొరోస్‌ మైత్రికి గుర్తుగా ‘ద ఆర్డర్‌ ఆఫ్‌ ద గ్రీన్‌ క్రెసెంట్‌’ అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.

‘‘సంయుక్త లక్ష్యమే మమ్మల్ని కలిపింది. ఇరుదేశాలను కలిపే సముద్రం కూడా ఒక్కటే. సముద్రమంత స్నేహమిది.  పరస్పర పురోగతికి స్వప్నమిది’’ అని వెంకయ్యనాయుడు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments