Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోయంబ‌త్తూరులో కూలిన బ‌స్టాండ్ శ్లాబ్‌.. 9 మంది మృతి

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయంబ‌త్తూరులో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానిక సోమ‌నూర్‌లో బ‌స్టాండ్ శ్లాబ్ ఒక్క‌సారిగా కూలిపోవ‌డంతో 9 మంది అక్క‌డిక‌క్క‌డే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు శిథిలాల

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2017 (16:29 IST)
త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కోయంబ‌త్తూరులో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. స్థానిక సోమ‌నూర్‌లో బ‌స్టాండ్ శ్లాబ్ ఒక్క‌సారిగా కూలిపోవ‌డంతో 9 మంది అక్క‌డిక‌క్క‌డే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. మ‌రికొంత మంది గాయపడ్డారు.
 
ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మృత దేహాల‌ను బ‌య‌ట‌కు తీసే ప్ర‌యత్నం చేస్తున్నారు. ప్ర‌మాద స్థ‌లిలో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి. కాగా ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments