Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో ప్రియుడితో పరార్.. పోలీసులు వెతికి పట్టుకున్నారు.. కానీ?

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (21:40 IST)
ప్రేమ పేరుతో ప్రియుడితో పారిపోయింది. తిరిగి వచ్చేసరికి కుమార్తె కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరుకు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు స్థానికంగా ఉన్న ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. 
 
ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో హెచ్చరించారు. అయినప్పటికీ యువతి వినకపోవడంతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. తగిన వరుడిని మాట్లాడేందుకు కోయంబత్తూరు నుంచి పళని వెళ్లారు. తల్లిదండ్రులు బయట ఊరికి వెళ్లడంతో యువతి, ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది. దీంతో తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు యువకుడిని వెతికి పట్టుకున్నారు.
 
యువతి మైనర్ కావడం, మైనర్ బాలికపై యువకుడు పలుమార్లు లైంగిక దాడి చేయడంతో పోలీసులు ఫోక్సో కేసుకు కింద కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు యువతి అంగీకరించకపోవడంతో ఆ యువతిని షెల్టర్ హోమ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం