Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధ జంట సూసైడ్... ఎందుకు?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (09:44 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఒక్కగానొక్క కుమార్తె మరో కులం వ్యక్తితో లేచిపోయిందనీ... ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
కోయంబత్తూరు జిల్లా పొల్లాచికి చెందిన ఓ వృద్ధ జంటకు 24 యేళ్ళ ఒకే ఒక్క కుమార్తె ఉంది. ఈమె తన కాలేజీలో చదివే ఓ అబ్బాయిని ప్రేమించింది. అతను వేరే కులానికి చెందిన యువకుడు కావడంతో పెళ్ళికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పైగా, ఆ యువకుడుని మరిచిపోవాలని సూచించారు. అయినప్పటికీ.. ఆ యువతి ప్రియుడుని మరిచిపోలేక అతనితో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకుంది. 
 
ఒక్కగానుఒక్క కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికిలోనయ్యారు. తమ పరువు పోయిందని భావించిన ఆ వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ బంధువులకు ఫోన్‌ చేసి చెప్పి ఇద్దరు పురుగుల మందు తాగారు. బంధువులు ఇంటికి వచ్చి చూసే సరికి వారు ప్రాణాలు కోల్పోయి శవాలుగా పడివున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments