Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జైలుకే : చట్ట ముసాయిదాపై కేంద్రం దృష్టి

Webdunia
సోమవారం, 29 జూన్ 2015 (10:36 IST)
స్వచ్ఛభారత్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా.. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలల్లో ఉమ్మి వేయడం, చెత్తచెదారం వేయడం, మలమూత్ర విసర్జన చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ కఠిన చర్యల్లో జైలుశిక్షను కూడా విధించే అవకాశం ఉంది. 
 
ఇందుకోసం 'మోడల్' చట్టాన్ని రూపొందిస్తోంది. రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాన్ని అమలు చేసుకోవచ్చు. అంటే, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం, మూత్రం పోయడం, చెత్త వేయడం వంటి సంఘటనల్లో బాధ్యులకు మునిసిపాలిటీలు శిక్షలు, జరిమానాలు విధించొచ్చు. అయితే, ఈ శిక్షల విధింపు వల్ల కొత్తతరహా న్యాయ చిక్కులు రాకుండా కేంద్రం జాగ్రత్తపడుతోంది. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments