Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం పంపిన గిఫ్ట్‌లు చూసి షాక్ తిన్న ఎమ్మెల్యేలు..!

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (15:49 IST)
సాధారణంగా సీఎంగా ఉండే వ్యక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఎమ్మెల్యేలు మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులు అతని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. కానీ ఓ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా సీఎంగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేలకు గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా శాసనసభలో సుమా..! ఈ ఘట్టం బీహార్ అసెంబ్లీలో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు సీఎం నితీష్ కుమార్ భలే వినూత్నమైన పని చేసారు. 
 
వ్యవసాయశాఖకు సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు కాబట్టి వెరైటీగా ఎమ్మెల్యేలందరికీ మామిడికాయలు, మామిడి మొక్కలను గిఫ్ట్‌గా పంపారు. అయితే ఈ వెరైటీ గిఫ్ట్ పట్ల ఎమ్మెల్యేలు వేర్వేరుగా స్పందిస్తున్నారు. సీఎం చేసిన పని భలే ఉందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మెచ్చుకుంటున్నారు. ఇలా చేయడం సరికాదు అని విపక్షాలు తప్పుబడుతున్నాయి. 
 
బీహార్ రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులు దారుణంగా తయారైయ్యాయని, మెదడు వాపు వ్యాధితో సుమారు 150 మంది పిల్లలు చనిపోయారని, అయితే అసెంబ్లీలో ఈ విషయాలపై చర్చ జరగకుండా సీఎం నితీష్ కుమార్ ఇలాంటి చీప్ పాలిట్రిక్స్ చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ileana: నేను తల్లిని కాదని అనిపించిన సందర్భాలున్నాయి.. ఇలియానా

త్వరలోనే తల్లి కాబోతున్న పవన్ హీరోయిన్ పార్వతీ మెల్టన్

బాలీవుడ్ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అలా మోసం చేశారా?

Bellamkonda: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధాపురి లో అమ్మాయి అదృశ్యం వెనుక వుంది ఎవరు...

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Lotus Root: తామర పువ్వు వేర్లను సూప్స్‌, సలాడ్స్‌లో ఉపయోగిస్తే?

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments