Webdunia - Bharat's app for daily news and videos

Install App

కునో పార్కులో ఏం జరుగుతోంది.. మూడో చిరుత దక్ష మృతి...!

Webdunia
మంగళవారం, 9 మే 2023 (22:03 IST)
Tiger
దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌కు చేరుకున్న దక్ష అనే ఆడ చిరుత మరణించింది. మార్చి 27న, ఏప్రిల్ 23న ఇప్పటికే ఓ ఆడ ఓ మగ చిరుత మరణించాయి. ప్రస్తుతం మూడోదిగా ఆడ చిరుత చనిపోయింది. మానిటరింగ్ బృందం ఉదయాన్నే గాయపడిన స్థితిలో వున్న దక్షను గుర్తించి వైద్య సహాయం అందించారు. 
 
కానీ దక్ష మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. ఇలా కునో నేషనల్ పార్కులో వరుసగా ఇలా విదేశాల నుంచి చిరుతలు మరణించడంపై పార్కు అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
చిరుతల సంతతి అంతరించడంతో.. భారత అడవుల్లో చిరుతలను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆఫ్రికా నుండి దేశానికి చిరుతలను తరలించే ప్రక్రియకు సక్సెస్‌ఫుల్‌గా ముగించింది. అయితే దేశానికి చేరిన ఆఫ్రికా చిరుతలు మరణించడంపై సర్వత్రా చర్చ మొదలైంది.

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments