Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి తర్వాత బంగారం దిగుమతులపై ఆంక్షలు: అరుణ్ జైట్లీ

Webdunia
మంగళవారం, 21 అక్టోబరు 2014 (09:23 IST)
దేశంలో బంగారం దిగుమతులతో కరెంటు ఖాతా లోటు పెరిగిపోతుండడంతో దీపావళి పండుగ తర్వాత బంగారం దిగుమతులపై మళ్లీ ఆంక్షలు విధించే అంశంపై పరిశీలించనున్నట్లు కేంద్ర ఆర్థి శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఎంత మేరకు బంగారం ధర పెంచే అవకాశం ఉన్నదనే విషయాన్ని ఆయన చెప్పలేదు.
 
కాగా గత ఏడాది సెప్టెంబర్‌లో 682.5 మిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఏకంగా 3.75 బిలియన్ డాలర్లకు పెరిగిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2012-13లో కరెంటు ఖాతా లోటు (క్యాడ్) రికార్డు స్థాయిలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4.8 శాతానికి పెరగడంతో అప్పట్లో బంగారం దిగుమతులపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments