Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రణబ్‌కు మొహం చాటేసిన కేంద్ర మంత్రులు : రాష్ట్రపతి ఇఫ్తార్ విందుకు డుమ్మా

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర మంత్రులు మొహం చాటేశారు. అదీకూడా ప్రణబ్ ఇంకా పదవిలో ఉండగానే. రాష్ట్రపతి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఒక్కరంటే ఒక్క కేంద్రమంత్రి కూడా హాజరుకాలేదు. అంటే ప్రణబ్ ముఖర్జీ

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (09:51 IST)
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర మంత్రులు మొహం చాటేశారు. అదీకూడా ప్రణబ్ ఇంకా పదవిలో ఉండగానే. రాష్ట్రపతి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఒక్కరంటే ఒక్క కేంద్రమంత్రి కూడా హాజరుకాలేదు. అంటే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే కేంద్రం పూర్తి నిర్లక్ష్య ధోరణిని అవలంభించింది. 
 
శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు కేంద్ర మంత్రులంతా డుమ్మా కొట్టారు. రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానాలు పంపినా కనీసం ఒక్క మంత్రి కూడా రాలేదు. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో పాటు ప్రణబ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే పశ్చిమబెంగాల్‌కు చెందిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ కూడా మొహం చాటేశారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌ ఐదేళ్ల పదవీకాలంలో ఇలా జరగడమిదే తొలిసారి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments