ప్రణబ్‌కు మొహం చాటేసిన కేంద్ర మంత్రులు : రాష్ట్రపతి ఇఫ్తార్ విందుకు డుమ్మా

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర మంత్రులు మొహం చాటేశారు. అదీకూడా ప్రణబ్ ఇంకా పదవిలో ఉండగానే. రాష్ట్రపతి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఒక్కరంటే ఒక్క కేంద్రమంత్రి కూడా హాజరుకాలేదు. అంటే ప్రణబ్ ముఖర్జీ

Webdunia
ఆదివారం, 25 జూన్ 2017 (09:51 IST)
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కేంద్ర మంత్రులు మొహం చాటేశారు. అదీకూడా ప్రణబ్ ఇంకా పదవిలో ఉండగానే. రాష్ట్రపతి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఒక్కరంటే ఒక్క కేంద్రమంత్రి కూడా హాజరుకాలేదు. అంటే ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే కేంద్రం పూర్తి నిర్లక్ష్య ధోరణిని అవలంభించింది. 
 
శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు కేంద్ర మంత్రులంతా డుమ్మా కొట్టారు. రాష్ట్రపతి భవన్‌ ఆహ్వానాలు పంపినా కనీసం ఒక్క మంత్రి కూడా రాలేదు. మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో పాటు ప్రణబ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే పశ్చిమబెంగాల్‌కు చెందిన కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌ కూడా మొహం చాటేశారు. రాష్ట్రపతిగా ప్రణబ్‌ ఐదేళ్ల పదవీకాలంలో ఇలా జరగడమిదే తొలిసారి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran: ఇకపై మీరు గర్వపడేలా మూవీస్ చేస్తాను : కిరణ్ అబ్బవరం

Telusu kadaa Review: అమ్మాయిల ప్రేమలో నిజమెంత. సిద్ధూ జొన్నలగడ్డ తెలుసు కదా మూవీ రివ్యూ

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

తర్వాతి కథనం
Show comments