Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ ‌ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టాడు.. షాక్ కొట్టి చనిపోయాడు.. ఎక్కడ?

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎప్పుడూ ఫోన్లను చేతిలో పెట్టుకుని తిరుగుతూ.. వాటితోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా అధికంగా సెల్ ఫోన్లను వాడటం.. ఛార్జింగ్‌లో ఉంచి చాటింగ్ చేయడం వంటి చర్యలు అధికమవుతు

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (11:27 IST)
స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో ఎప్పుడూ ఫోన్లను చేతిలో పెట్టుకుని తిరుగుతూ.. వాటితోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా అధికంగా సెల్ ఫోన్లను వాడటం.. ఛార్జింగ్‌లో ఉంచి చాటింగ్ చేయడం వంటి చర్యలు అధికమవుతున్నాయి. ఇలా ఇంట్లో సెల్‌ఫోన్‌కు ఛారింగ్‌కు పెట్టే సమయంలో విద్యుదాఘాతానికిగురై ధర్మన్‌(38) మృతి చెందాడు. ఈ సంఘటన సింహరాజుపురంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పంచాయతీ కోసరాపల్లి దళితవాడకు చెందిన కన్నన్‌ కుమారుడు ధర్మన్‌(38) కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. సోమవారం కూలీ పనులకు వెళ్లి వచ్చి భోజనం చేసిన అనంతరం సెల్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టే సమయంలో విద్యుదాఘాతానికి గురైయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామంలో రెండు, మూడు రోజులుగా హై వోల్టేజ్ సమస్య ఉందని.. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ధర్మన్ కుటుంబీకులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments