Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా కేసులో తీర్పు చెప్పిన జడ్జికి జడ్‌ప్లస్ సెక్యూరిటీ

ఆశ్రమంలోని సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు 20 యేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేరు జగ్

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (13:11 IST)
ఆశ్రమంలోని సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు 20 యేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేరు జగ్దీప్ సింగ్. ఈ కోర్టు తీర్పు అనంతరం ఆయనకు బెదిరింపులు రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి.
 
సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్దీప్ సింగ్‌కు ప్రభుత్వం జడ్‌ప్లస్ భద్రతను కల్పించింది. జడ్‌ప్లస్ సెక్యూరిటీలో భాగంగా మొత్తం 55 మంది పోలీసులు, 10 మంది ఎన్‌ఎస్‌జీ కమెండోలు న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబానికి భద్రత కల్పించనున్నారు. డేరా బాబా అనుచరులు చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటంతో ప్రభుత్వం ఈ తరహా భద్రతను కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments