Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా కేసులో తీర్పు చెప్పిన జడ్జికి జడ్‌ప్లస్ సెక్యూరిటీ

ఆశ్రమంలోని సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు 20 యేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేరు జగ్

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (13:11 IST)
ఆశ్రమంలోని సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు 20 యేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేరు జగ్దీప్ సింగ్. ఈ కోర్టు తీర్పు అనంతరం ఆయనకు బెదిరింపులు రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి.
 
సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్దీప్ సింగ్‌కు ప్రభుత్వం జడ్‌ప్లస్ భద్రతను కల్పించింది. జడ్‌ప్లస్ సెక్యూరిటీలో భాగంగా మొత్తం 55 మంది పోలీసులు, 10 మంది ఎన్‌ఎస్‌జీ కమెండోలు న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబానికి భద్రత కల్పించనున్నారు. డేరా బాబా అనుచరులు చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటంతో ప్రభుత్వం ఈ తరహా భద్రతను కల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments