Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసు: చిద్దూపై సీబీఐ ప్రశ్నల వర్షం..

Webdunia
బుధవారం, 17 డిశెంబరు 2014 (19:48 IST)
స్కాముల్లో ఇరుక్కున్న యుపీఏ మంత్రుల చీటీలు ఒక్కొక్కటే చిరగబోతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో నాటి ఆర్థిక మంత్రి చిదంబరంపై సీబీఐ ప్రశ్నలవర్షం కురిపించింది. రూ.600 కోట్లకు పైబడిన విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వాలంటే ఆ విషయాన్ని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీకి నివేదించాలి. 
 
అయితే 2006లో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి రూ.3,500 కోట్ల విలువైన ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ ఒప్పందాన్ని ఆమోదించింది. 
 
ఈ విషయమై సీబీఐ ఆర్థిక మంత్రికి రూ.600 కోట్లలోపు ఒప్పందాలకు అనుమతిచ్చే అధికారమే ఉందని, ఈ డీల్ అంతకుమించినదైనప్పటికీ ఎలా అనుమతిచ్చారంటూ సీబీఐ పలు విధాలుగా ప్రశ్నిస్తూ చిందంబరం వద్ద వివరాలు అడిగింది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments