Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగళూరులో కావేరి మంటలు.. 250 బస్సులు దగ్ధం... 16 ప్రాంతాల్లో కొనసాగుతున్న కర్ఫ్యూ..

కావేరీ జలవివాదంతో అట్టుడుకుతున్న కర్ణాటక అట్టుడుకి పోతోంది. ఆ రాష్ట్ర రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ నబంర్ కలిగిన వాహనాలకు నిప్పంటిస్

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (11:21 IST)
కావేరీ జలవివాదంతో అట్టుడుకుతున్న కర్ణాటక అట్టుడుకి పోతోంది. ఆ రాష్ట్ర రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ నబంర్ కలిగిన వాహనాలకు నిప్పంటిస్తున్నారు. ఇప్పటికే 250 బస్సులకు నిప్పంటించారు. దీంతో 16 ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. 
 
యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. నిన్న ఒక్కరోజే ఆందోళనకారులు వంద వాహనాలను తగలబెట్టారు. ఆందోళనను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. దీంతో నగరంలో అప్రకటిత బంద్ కొనసాగుతోంది. బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాండ్యాలో ఈనెల 17 వరకు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 
 
కర్ణాటక పరిస్థితిని కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. పది కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కర్ణాటకకు పంపించింది. జలవివాదంపై చర్చించేందుకు కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం అవుతోంది. తమిళుల ప్రాణాలు, ఆస్తులు కాపాడాలంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments