Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేయింగ్ గెస్ట్‌‌.. ఆరు బయట ఫోన్ మాట్లాడుతుంటే కిడ్నాప్ అయ్యింది.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 3 మే 2016 (10:00 IST)
ఫోన్ వస్తే చాలు ప్రస్తుతం సెల్ ఫోన్ తీసుకుని ఆరుబయట మాట్లాడటం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అలా తన ఇంటి బయట నిలబడి మాట్లాడుతున్న ఓ మహిళ అందరూ చూస్తుండగానే కిడ్నాప్‌కు గురైంది. ఈ ఘటన ఐటీ రాజధానిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణిపూర్‌కు చెందిన యువతి బెంగళూరు నగరంలో విధులు నిర్వహిస్తూ పేయింగ్‌గెస్ట్‌గా వుంటోంది. 
 
తాను నివాసముండే భవనానికి ముందు ఫోన్లో మాట్లాడుతుండగా ఓ ఆగంతకుడు కిడ్నాప్ చేశాడు. ఏప్రిల్ 23వ తేదీన జరిగిన ఈ ఘటనపై స్థానిక ఛానల్స్ వార్తలు ప్రసారం చేశాయి. సీసీటీవీ దృశ్యాల్ని సైతం ప్రసారం కావడంతో యువతి స్పందించింది. 
 
తనను కిడ్నాప్ చేసిన మాట వాస్తవమేనని.. కిడ్నాప్‌ చేసిన వ్యక్తి నిర్మాణంలో ఉన్న భవనానికి తీసుకెళ్లి.. అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిపింది. అయితే అతని నుంచి అతికష్టంమీద తప్పించుకుని బయటపడ్డానని పోలీసులకు వెల్లడించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments