Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు.. వేరొక వ్యక్తితో లవ్ ఎఫైర్ వుందని..?

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (16:39 IST)
తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో లవ్ ఎఫైర్ వుందనే అనుమానంతో తాను ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బల్లియా జిల్లా లక్ష్మీపూర్‌కి చెందిన రితిక (18)ను ఆమె పక్కింట్లో ఉండే సయ్యద్ అలీ ప్రేమించాడు. ఆమెతో మాట్లాడేందుకు.. ఆమెకు దగ్గరయ్యేందుకు అతడు ప్రయత్నించేవాడు. యువతి కూడా అతనితో బాగానే మాట్లాడేది. ఈ క్రమంలో ఉపాధి కోసం అలీ ఢిల్లీకి వెళ్లాడు. 
 
ఇటీవలే గ్రామానికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి రితికతో అలీ.. చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు. కాని ఆమె అతడిని దూరం పెట్టింది. ఆమెకు మరొకరితో లవ్ ఎఫైర్ ఉందన్న అనుమానంతో అలీ దారుణానికి తెగబడ్డాడు. తన స్నేహితులతో కలసి పొలం దగ్గరకు వెళ్తున్న యువతిని కాపుకాసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ దారుణాన్ని కళ్లారా చూసిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments