Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన అమ్మాయిని చంపేశాడు.. వేరొక వ్యక్తితో లవ్ ఎఫైర్ వుందని..?

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (16:39 IST)
తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో లవ్ ఎఫైర్ వుందనే అనుమానంతో తాను ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన యూపీలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. బల్లియా జిల్లా లక్ష్మీపూర్‌కి చెందిన రితిక (18)ను ఆమె పక్కింట్లో ఉండే సయ్యద్ అలీ ప్రేమించాడు. ఆమెతో మాట్లాడేందుకు.. ఆమెకు దగ్గరయ్యేందుకు అతడు ప్రయత్నించేవాడు. యువతి కూడా అతనితో బాగానే మాట్లాడేది. ఈ క్రమంలో ఉపాధి కోసం అలీ ఢిల్లీకి వెళ్లాడు. 
 
ఇటీవలే గ్రామానికి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి రితికతో అలీ.. చనువుగా ఉండేందుకు ప్రయత్నించాడు. కాని ఆమె అతడిని దూరం పెట్టింది. ఆమెకు మరొకరితో లవ్ ఎఫైర్ ఉందన్న అనుమానంతో అలీ దారుణానికి తెగబడ్డాడు. తన స్నేహితులతో కలసి పొలం దగ్గరకు వెళ్తున్న యువతిని కాపుకాసి కిరాతకంగా హత్య చేశాడు. ఆ దారుణాన్ని కళ్లారా చూసిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments