Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంలను హ్యాక్ చేయలేరు ... ఈసీ స్పష్టీకరణ

ఠాగూర్
సోమవారం, 2 డిశెంబరు 2024 (17:05 IST)
ఈవీఎంలను ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాక్ చేయలేరని భారత ఎన్నికల సంఘం మరోమారు స్పష్టం చేసింది. ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చంటూ సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. ఈవీఎంను హ్యాక్, ట్యాంపరింగ్ చేయగలనంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, ఇలాంటి దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. 
 
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం అసాధ్యమన్నారు. ఈసీ‌లను హ్యాక్ చేయడం గురించి చెప్పి సొంతూరుకు వెళ్లిన షిండే తన మౌనాన్ని వీడారు. మహా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమన్నారు. మహా యుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని శింషి స్పష్టం చేశారు. తన ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. 
 
నిందితుడిని సయ్యద్ మజాగా గుర్తించామని, ఇత డిపై మహారాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈవో) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించింది. 2019లోనూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు షుజాపై ఢిల్లీలోనూ కేసు నమోదైనట్లు ఈసీ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments