Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతివేగంగా చెట్టును ఢీకొట్టిన కారు రెండు ముక్కలైంది: ముగ్గురు మృతి

ఐవీఆర్
శుక్రవారం, 23 మే 2025 (13:51 IST)
భోపాల్ సెహోర్ రోడ్డులో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగం వారి ప్రాణాలను తీసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భైసాఖేడిలోని కృషి మండి సమీపంలోని పెట్రోల్ పంప్ సమీపంలో కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు రెండు ముక్కలైంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
 
చెట్టును ఢీకొట్టిన తర్వాత కారు రెండు ముక్కలుగా విరిగిపోయింది, కారు పూర్తిగా దెబ్బతింది. ఖజురి వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే వున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు యువకులతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో యువకుడు అందరూ బైరాగఢ్ నివాసితులుగా చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments