మేము బట్టలు మార్చుకుంటూ వుంటే.. జవాన్లు తొంగి చూస్తున్నారని అంటారు..

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (17:26 IST)
మహిళలను ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్‌గా నియమిస్తే.. ఆరు నెలల పాటు యూనిట్‌ను వదిలి పెట్టకూడదని.. ప్రసూతి సెలవులకు అభ్యంతరం చెబితే.. పెద్ద అల్లరి జరుగుతుందని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సైనిక రంగంలోని ఇంజనీరింగ్, మైనింగ్, డీమైనింగ్ విభాగాల్లో మహిళలు వున్నారని.. జనరల్ రావత్ తెలిపారు.
 
ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతున్నట్లుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నందువల్ల మహిళలను పోరాటంలో ముందు వరుసలో నిలపలేదని చెప్పుకొచ్చారు. ఆయుధాలు పట్టి పోరాడే ఉద్యోగాలకు మహిళలు సిద్ధం లేరన్నారు. యుద్ధంలో ముందు వరుసలో వుండి పోరాడటం మహిళలకు అసౌకర్యంగా వుంటుందని.. తాము బట్టలు మార్చుకుంటూ వుంటే జవాన్లు తమను తొంగి చూస్తున్నారని అంటారని రావత్ వ్యాఖ్యానించారు.
 
మహిళలను పోరాట సంబంధ ఉద్యోగాల్లో నియమించేందుకు తాను సిద్ధమేనని, జవాన్లలో అత్యధికులు గ్రామీణులని, వారు ఓ మహిళా అధికారి తమకు నాయకత్వం వహించడాన్ని అంగీకరించకపోవచ్చునని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments