Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధారాలు లేకుండా ఈవీఎంలను తప్పుబట్టలేం : సుప్రియా సూలే

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (18:38 IST)
కాంగ్రెస్ పార్టీతో పాటు పలు రాజకీయ పార్టీలు ఈవీఎం పనితీరుపై నిందారోపణలు చేస్తున్నాయి. ఈవీఎంలను హ్యాక్ చేసి బీజేపీ ఎన్నికల్లో గెలుస్తుందంటూ ఆరోపణలు చేస్తున్నాయి. అయితే, ఎన్సీపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి మాజీ మంత్రి శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే మాత్రం ఈవీఎంలను తప్పుబట్టడం లేదు. ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో తాను నాలుగుసార్లు విజయం సాధించానని, అలాంటపుడు అందులో స్కాం ఉందని ఎలా చెప్పగలుగుతామని చెప్పారు. 
 
అయితే, ఈవీఎంలలో అవకతవకలపై కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో అవాస్తవాలను బయటకు తీసుకొచ్చేలా చర్చ జరగాల్సి ఉందని ఆమె అన్నారు. ఓటర్ల జాబితాపై చాలా మంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారని, కాబట్టి ఈవీఎం అయినా, బ్యాలెట్ పేపర్ అయినా పారదర్శకంగా జరిగితే ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని చెప్పారు. ప్రజలు బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరగాలని కోరుకుంటే అలాగే చేయాలని, ఈవీఎంలు కావాలనుకుంటే వాటినే ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments