Webdunia - Bharat's app for daily news and videos

Install App

పౌరసత్వ నిరసనలు : యూపీలో 11 మంది మృతి.. భీమ్ ఆర్మీ చీఫ్ అరెస్టు

Webdunia
శనివారం, 21 డిశెంబరు 2019 (13:20 IST)
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 11 మంది చనిపోయారు. మరోవైపు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం కోల్‌క‌తాలోని సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్లు వివిధ మ‌తాల‌కు చెందిన పెద్ద‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాల‌ని వారికి ఆదేశించారు. ద‌రియాగంజ్‌లో శుక్ర‌వారం జ‌రిగిన అల్ల‌ర్ల కేసులో ప‌ది మందిని అరెస్టు చేశారు.
 
మరోవైపు, ఢిల్లీలో జామా మ‌సీదు వ‌ద్ద శుక్ర‌వారం జ‌రిగిన ఆందోళ‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌ను శనివారం ఉద‌యం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం పోలీసుల‌కు చిక్కిన‌ట్లే చిక్కి.. మ‌ళ్లీ త‌ప్పించుకున్న ఆజాద్‌ను ఇవాళ అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

Love Jatara: అంకిత్ కొయ్య, మానస చౌదరి జంటగా లవ్ జాతర

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments