Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన పేరు బజ్మీ సిద్దిఖీ. ఈయనతో పాటు ఆయన ఆరుగురు అనుచరుల తనపై సామూహిక లైంగిక దాడికి పా

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (11:38 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థిపై గ్యాంగ్ రేప్ కేసు నమోదైంది. అయోధ్య అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆయన పేరు బజ్మీ సిద్దిఖీ. ఈయనతో పాటు ఆయన ఆరుగురు అనుచరుల తనపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిఖీ ఐదుగురు అనుచరులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సిద్దిఖీ, మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
దీనిపై సిద్ధిఖీ స్పందిస్తూ రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బీఎస్పీ గాలి వీస్తోందని, అయోధ్యలో తాను విజయం సాధిస్తానని ప్రత్యర్థి పార్టీలు తనపై కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు. శనివారం రాత్రి సిద్దిఖీ ఆయన అనుచరులు ఫైజాబాద్‌లో తన ఇంట్లోకి బలవంతంగా వచ్చి దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను, తన కుటుంబ సభ్యులను చితకబాదారాని బాధితురాలు ఆరోపించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం