Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానిని అగౌరవపరిచాడనీ... జవాను వేతనంలో కత్తిరింపు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అగౌరవపరిచారని ఓ బీఎస్ఎఫ్ జవాను వేతనంలో కోత విధించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మహత్‌పూర్ 15 బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో

Webdunia
బుధవారం, 7 మార్చి 2018 (14:50 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అగౌరవపరిచారని ఓ బీఎస్ఎఫ్ జవాను వేతనంలో కోత విధించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని మహత్‌పూర్ 15 బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో బీఎస్ఎఫ్ జవాన్ సంజీవకుమార్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈయన పరేడ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీని గౌరవనీయులైన లేదా శ్రీ అని సంభోదించలేదు. 
 
అంతే బీఎస్ఎఫ్ చట్టం 40 కింద ప్రధానిని అగౌరపర్చాడని జవాన్ సంజీవ కుమార్‍పై క్రమశిక్షణ చర్య తీసుకోవాలని బెటాలియన్ కమాండెంట్ అనూప్‍లాల్ భగత్ నిర్ణయించారు. బీఎస్ఎఫ్ జవాన్ సంజీవ కుమార్‍కు ఏడురోజుల జీతాన్ని కోత విధిస్తూ బెటాలియన్ కమాండెంట్ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్త ఇపుడు వైరల్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments