Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్యాణ్ మండపం నుంచి వధువు పరార్.. ప్రియుడితో పారిపోయిందా?

అచ్చం సినిమా తరహాలో ఓ సన్నివేశం చోటుచేసుకుంది. కొద్ది సేపట్లో పెళ్లనగా ఓ నవ వధువు ప్రియుడితో పరారైంది. ఈ ఘటన కర్ణాటక ధార్వాడ నగరంలో చోటుచేసుకుంది. అప్పటివరకు ఎంతో సందడిగా కనిపించిన వివాహ వేదిక నిశ్శబ్

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (09:11 IST)
అచ్చం సినిమా తరహాలో ఓ సన్నివేశం చోటుచేసుకుంది. కొద్ది సేపట్లో పెళ్లనగా ఓ నవ వధువు ప్రియుడితో పరారైంది. ఈ ఘటన కర్ణాటక ధార్వాడ నగరంలో చోటుచేసుకుంది. అప్పటివరకు ఎంతో సందడిగా కనిపించిన వివాహ వేదిక నిశ్శబ్ధంగా తయారైంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక ధార్వాడ నగరంలోని దైవజ్ఞ కల్యాణ మంటపం ముస్తాబైంది. రిసెప్షన్ కోసం బంధువులు.. అతిథులు వచ్చారు. ముహూర్త గడియలు దగ్గరపడింది. 
 
వధువును తీసుకురావాల్సిందిగా పెద్దలు పురమాయించారు. చూసేందుకు వెళ్లిన వారు.. వధువు అక్కడ లేకపోవడం అవాక్కయ్యారు. పెళ్లి కుమార్తె కనిపించలేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. మండపం అంతా గాలించారు. కానీ వధువు కనిపించలేదు. ఆరాతీయగా తన ప్రియుడితో ఆమె పరారైనట్లు తేలింది. తమ కుమార్తె కనిపించలేందంటూ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments