Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రోజున కడుపు నొప్పిగా ఉందని.. టాయ్‌లెట్ వెళ్లి వస్తానని జంప్..

నర్సును పెళ్లి చేసుకున్నాడు. శనివారం శోభనం జరగాల్సింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ వరుడు పరారైనాడు.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి

Webdunia
సోమవారం, 10 జులై 2017 (08:57 IST)
నర్సును పెళ్లి చేసుకున్నాడు. శనివారం శోభనం జరగాల్సింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ వరుడు పరారైనాడు.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి జిల్లా వీకే పురానికి చెందిన ఆంటోనీ జోసెఫ్ (29)కు తాట్టంపట్టికి చెందిన ఓ నర్సుతో వివాహమైంది. శనివారం రాత్రి వీరిద్దరికీ పెద్దలు శోభనం ఏర్పాటు చేశారు. 
 
వరుడు గదిలో వేచి ఉన్నాడు.. అనుకున్న ముహుర్తం ప్రకారం వధువు కూడా గదిలో అడుగు పెట్టింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ.. వధువు రాగానే.. జోసెఫ్ కడుపునొప్పిగా ఉందని, టాయిలెట్‌కు వెళ్లివస్తానని చెప్పి వెళ్లాడు. కానీ ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో వధువు ఈ విషయాన్ని పెద్దలకు తెలిపింది. ఇంతలో తెల్లారిపోయింది. ఇక లాభం లేదనుకున్న జోసెఫ్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments