Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు

Webdunia
మంగళవారం, 24 జనవరి 2023 (15:33 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో భూకంపం ఏర్పడింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో జనం పరుగులు తీశారు. అలాగే భయాందోళనలకు గురయ్యారు. మంగళవారం 2.28 గంటలకు నేపాల్ లో భూకంపం ఏర్పడింది. ఢిల్లీలో రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8 గా నమోదైంది. 
 
దాని ప్రభావంతోనే ఢిల్లీలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఢిల్లీలో తరచుగా భూమి కంపిస్తోంది. జనవరి 5న ఆప్ఘన్ లో భూమి కంపించింది. 
 
ఈ ప్రభావంతో భూకంపం ఏర్పడింది. ఈ ప్రభావం ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లలో భూమి కంపించిన ప్రభావం కనిపించింది. సరిహద్దు ప్రాంతాలలో ఏర్పడే భూకంపాలతో ఢిల్లీలో అప్పుడప్పుడు భూమి కంపిస్తోందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments