Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషిగా డేరా బాబా... మరో నలుగురిని కూడా దోషులుగా తేల్చిన కోర్టు

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (13:27 IST)
డేరా బాబా అలియాస్.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌తో పాటు మరో నలుగురిని ఓ హత్య కేసులో దోషులుగా హరియాణాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తేల్చింది. అక్టోబర్ 12న వారికి శిక్ష ఖరారు చేయనున్నట్టు తెలిపింది. 
 
వివరాల్లోకెళ్తే.. 2002లో రంజిత్ సింగ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. దాంతో ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ మేరకు విచారణ చేపట్టిన కోర్టు.. రామ్ రహీమ్ సింగ్ తో పాటు క్రిష్ణలాల్, జస్వీర్, సబ్దిల్, అవతార్ లను దోషులుగా తేల్చింది. అయితే నిందితుల్లో ఒకరు ఇప్పటికే మరణించారు. ఇక జర్నలిస్ట్ రామచంద్ర ఛత్రపతి హత్య సహా మహిళా అనుచరులపై లైంగికదాడి కేసులో ఇప్పటికే డేరా బాబా శిక్ష అనుభవిస్తూ సునారియా జైలులో ఉన్నారు. 
 
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ఆశ్రమంలో తన ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2017 ఆగస్టులో పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments