Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర : పబ్లిక్ టాయ్‌లెట్‌లో పేలుడు.. బాలుడి మృతి

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (12:53 IST)
మహారాష్ట్రలో ఓ పబ్లిక్ టాయ్‌లెట్‌లో పేలుడు సంభవించింది. దీంతో ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. థానేలోనీ లోకమాన్య నగర్ ఏరియాలో ఈ పేలుడు సంభవించింది. మరణించిన బాలుడిని ఆకాశ్ సింగ్‌గానూ, గాయపడిన వ్యక్తి ఆకాశ్ అంకుల్‌గా గుర్తించారు.
 
ఈ పేలుడుపై థానే పురపాలక సంస్థ అధికారులు స్పందిస్తూ.. సెప్టిక్ ట్యాంకులో ఉత్పత్తి అయిన వాయువులు అధిక పీడనం వద్ద బయటకు వెలువడి ఉంటాయని, అందుకే టాయిలెట్ పేలిపోయి ఉంటుందని చెప్పారు.
 
టాయిలెట్ సీటు సరిగ్గా సెప్టిక్ ట్యాంకుపైనే ఏర్పాటు చేశారని మున్సిపల్ కార్పొరేషన్ రీజనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ చీఫ్ సంతోష్ కదమ్ తెలిపారు. గాయపడిన వ్యక్తిని థానే సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు మృతి కింద కేసు నమోదు చేసుకున్న వర్తక్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments