Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశం కోసం చనిపోతే.. కంటతడి పెట్టొద్దని చెప్పాడు.. గుర్నామ్ సింగ్ తల్లి

సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ కన్నుమూశాడు. తన కుమారుడిని బతికించాలని కేంద్ర పాలకులను ఆ కుటుంబం వే

Webdunia
ఆదివారం, 23 అక్టోబరు 2016 (17:14 IST)
సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన బీఎస్ఎఫ్ జవాను గుర్నామ్ సింగ్ కన్నుమూశాడు. తన కుమారుడిని బతికించాలని కేంద్ర పాలకులను ఆ కుటుంబం వేడుకుంది. అంతలోనే ఆ జవాను కన్నుమూశాడు. 
 
అయితే, చెట్టంత కొడుకు చనిపోయి.. కడుపుకోత మిగిల్చినా గుర్నామ్ సింగ్ తల్లి ప్రదర్శించిన గాంభీర్యం, ఆమె దేశభక్తి అనితర సాధ్యమే. 'నేను దేశం కోసం చనిపోతే ఎవరూ కంటతడి పెట్టవద్దు' అని తల్లికి ముందే చెప్పాడంటే ఆ జవాను త్యాగనిరత అసామాన్యం. 
 
పాక్ రేంజర్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి... చికిత్సపొందుతూ కన్నుమూసిన బీఎస్ఎఫ్ జవాన్ గుర్నమ్ సింగ్ అయితే, కొడుకు మాటను తూచా తప్పకుండా పాటించి పుట్టెడు శోఖాన్ని కడుపులోనే దాచుకుంది గుర్నామ్ తల్లి జశ్వంత్ కౌర్. 
 
ఒకవైపు జవాన్లంతా గుర్నామ్ మరణంతో శోఖసంద్రంలో మునిగిపోగా ఆయన తల్లి తన కొడుకు మాటలను ఆదివారం గుర్తు చేసుకుంది. దేశ రక్షణలో ప్రాణాలు పోతే బాధపడవద్దని తన కొడుకు చెప్పాడని, అందుకే తాను ఏడవటం లేదని జశ్వంత్ కౌర్ అన్నారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు కోల్పోయిన జవాన్లను చూసి తాను ఎంతో గర్విస్తున్నానని ఆమె చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments