Webdunia - Bharat's app for daily news and videos

Install App

వార్డుకో మండపం చాలు... ముంబైలో వినాయక చవితి వేడుకలపై హైకోర్టు ఆంక్షలు

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (13:51 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వినాయక చవితి వేడుకలపై బాంబే హైకోర్టు ఆంక్షలు విధించింది. వార్డుకో మండపం చాలనీ, భారీ హంగులతో ఉరేగింపు నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంది. 
 
భారత న్యాయ నిబంధనల ప్రకారం, ఇటువంటి కార్యకలాపాలకు తాము దూరం అంటూ, నగరం మొత్తం స్తంభించేలా వేడుకలు అవసరమా? అని ప్రశ్నించింది. భారీ హంగులతో, ఊరేగింపులతో పండగ నిర్వహించడం మానుకోవాలని, ఒక వార్డుకు ఒక మండపం చాలని అభిప్రాయపడింది. 
 
వినాయక మండపాలను ప్రారంభించిన లోకమాన్య తిలక్ బతికుంటే, ఇప్పటి ఉత్సవాల తీరును తప్పుబట్టేవారని వ్యాఖ్యానించిన కోర్టు, మండపాల పేరిట ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్నారని, భారీ మైక్ సెట్లతో గాలిని కలుషితం చేస్తున్నారని చెబుతూ, నిశ్శబ్దంగా పూజలు చేసుకోలేమా? అని ప్రశ్నిస్తూనే శివాజీ పార్కులో పూజలకు అంగీకరించమని తేల్చి చెప్పింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments