Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవలలను డబ్బుకోసం అలా చంపేశారు.. చేతులు కాళ్లూ కట్టేసి?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (14:37 IST)
ఇటీవల సంచలనం సృష్టించిన కవల సోదరుల కిడ్నాప్ కథ దుఃఖాంతమైంది. ఉత్తరప్రదేశ్ చిత్రకూట్‌లో యమునా నదికి ఒడ్డున ఈ ఇద్దరు పిల్లల శవాలు తేలాయి. కిడ్నాపర్లు వీరిని మధ్యప్రదేశ్‌ వైపు ఉన్న చిత్రకూట్‌లో ఈనెల 12న అపహరించుకు వెళ్లి ఆ తర్వాత కాళ్లూ చేతూలు కట్టేసి సజీవంగా నీళ్లల్లోకి విసిరేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
కిడ్నాపర్లు పిల్లలను కిడ్నాప్ చేసి వారి తల్లిదండ్రుల వద్ద భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు. అయితే పిల్లల్ని విడిచిపెట్టాలంటూ వారి తల్లిదండ్రులు కిడ్నాపర్లకు 20 లక్షల రూపాయలు ఈనెల 19న ఇచ్చారని, అయితే కోటి రూపాయలు ఇవ్వాలంటూ కిడ్నాపర్లు డిమాండ్ చేసి, 21వ తేదీన చంపేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments