Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవలలను డబ్బుకోసం అలా చంపేశారు.. చేతులు కాళ్లూ కట్టేసి?

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (14:37 IST)
ఇటీవల సంచలనం సృష్టించిన కవల సోదరుల కిడ్నాప్ కథ దుఃఖాంతమైంది. ఉత్తరప్రదేశ్ చిత్రకూట్‌లో యమునా నదికి ఒడ్డున ఈ ఇద్దరు పిల్లల శవాలు తేలాయి. కిడ్నాపర్లు వీరిని మధ్యప్రదేశ్‌ వైపు ఉన్న చిత్రకూట్‌లో ఈనెల 12న అపహరించుకు వెళ్లి ఆ తర్వాత కాళ్లూ చేతూలు కట్టేసి సజీవంగా నీళ్లల్లోకి విసిరేసినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
కిడ్నాపర్లు పిల్లలను కిడ్నాప్ చేసి వారి తల్లిదండ్రుల వద్ద భారీ మొత్తాన్ని డిమాండ్ చేశారు. అయితే పిల్లల్ని విడిచిపెట్టాలంటూ వారి తల్లిదండ్రులు కిడ్నాపర్లకు 20 లక్షల రూపాయలు ఈనెల 19న ఇచ్చారని, అయితే కోటి రూపాయలు ఇవ్వాలంటూ కిడ్నాపర్లు డిమాండ్ చేసి, 21వ తేదీన చంపేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments