Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌ ఫ్యూజ్ కర్మాగారంలో పేలుడు: ఐదుగురి మృతి

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (12:23 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఒక ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు సమీపంలోని ఛోటి ఉర్లా గ్రామంలో ఉన్న నవభారత్ ఫ్యూజ్ కర్మాగారంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. ఇందులో ఐదుగురు కార్మికులు మరణించారు. 20 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. 
 
గాయపడినవారు రాయ్‌పూర్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కర్మాగారంలో డిటోనేటింగ్ ఫ్యూజ్ తయారు చేస్తున్నప్పుడు పేలుడు సంభవించిందని తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి కర్మాగారం పైకప్పు కుప్పకూలిపోయింది. పేలుడు శబ్దం రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించినట్టు స్థానికులు చెపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments