Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్ స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్‌పై గ్రనేడ్‌తో దాడి..

Webdunia
మంగళవారం, 10 మే 2022 (09:14 IST)
పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పాలన సాగుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్టు తెలుస్తోంది. నిషేధిత ఖలిస్తాన్ తీవ్రవాద సంస్థ ఆగడాలు హెచ్చరుమీరిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఆ రాష్ట్ర నిఘా విభాగం ప్రధాన కార్యాలయంపై రాకెట్ ఆధారిత గ్రనేడ్ దాడి జరిగింది. ఈ గ్రనేడ్‌ను డ్రోన్ ద్వారా ఇద్దరు వ్యక్తులు ప్రయోగించినట్టు అనుమానిస్తున్నారు. 
 
స్టేట్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్ కార్యాలయంలోని ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ రాకెట్ ఆధారిత గ్రనేడ్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడితో అప్రమత్తమైనద పోలీసులు పరిస ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
అయితే, ఈ దాడిపై పంజాబ్ పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఇదేమీ ఉగ్రదాడి కాదన్నారు. పేలుడు మాత్రమేనని చెప్పారు. దాడి కారణంగా కార్యాలయంలోని మూడో అంతస్తులో కొన్ని కిటికీలు దెబ్బతిన్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి భగత్ సింగ్ మాన్ ఉన్నాతధికారులను ఆదేశించారు. అలాగే, జాతీయ దర్యాప్తు సంస్థ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా.. జటాధర నుంచి దివ్య ఖోస్లా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments