Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్లధనంపై విపక్షాల ఆందోళన : చర్చకు సర్కారు సిద్ధం... మంత్రి వెంకయ్య

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (14:15 IST)
పార్లమెంట్‌లో నల్లధనం అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష పార్టీలు మంగళవారం ఆందోళనకు దిగాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఈ అంశంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వెంకయ్య నాయుడు కల్పించుకుని పార్లమెంట్‌ ఉభయ సభల్లో నల్లధనంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం సర్వదా సిద్ధంగా ఉందని, ఇందుకోసం ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. 
 
ఆ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత సభలో విపక్షాలు మరోమారు ఆందోళనకు దిగాయి. దీంతో స్పందించిన వెంకయ్యనాయుడు విపక్షాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లధనంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. అంతేకాక, చర్చ ఎక్కడ జరిగినా, స్పీకర్ ఎప్పుడు అనుమతిచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, నల్లధనంపై చర్చకు వెనుకాడే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments