Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 15 నాడు బిజెపి నేతలకు నల్ల జెండాలు

Webdunia
సోమవారం, 26 జులై 2021 (07:41 IST)
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతు సంఘాలు తాజాగా అధికార బిజెపికి మరో హెచ్చరికను జారీ చేశాయి. ఆగస్టు 15 (స్వాతంత్య్ర దినోత్సవం) నాడు బిజెపి నేతలను, మంత్రులను అడ్డుకుంటామని హెచ్చరించాయి.

హర్యానా, పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపాయి. జాతీయ జెండాలతో ట్రాక్టర్‌ ర్యాలీని నిర్వహిస్తామని, బిజెపి నేతలకు నల్ల జెండాలు చూపుతామని రైతు సంఘాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పోరాటాన్ని బలోపేతం చేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు గత కొన్ని రోజులుగా సరిహద్దులకు చేరుకుంటున్నారు. రైతు ఉద్యమం ఆదివారం నాటికి 241వ రోజుకు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments