Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలుకనున్న నరేంద్ర మోడీ!

Webdunia
బుధవారం, 18 మే 2016 (17:18 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పలువురు సీనియర్, జూనియర్ మంత్రులు ఉన్నారు. వీరిలో పలువురి పనితీరు సంతృప్తికరంగా లేదనే ప్రచారం ఉంది. ఇలాంటి వారిని తొలగించనున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. 
 
అయితే, ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో అసోంలో మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుపొందవచ్చని పేర్కొన్నాయి. ఇదే జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర క్రీడల మంత్రి శర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రి అవుతారని సమాచారం. ఆ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయక తప్పదు. 
 
అదేసమయంలో పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేని పలువురు మంత్రులకు కూడా ఉద్వాసన చెప్పాలని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్, సూక్ష్మ, చిన్నతరహా, మధ్య తరహా సంస్థల సహాయ మంత్రి గిరిరాజ్ సింగ్‌‌లు ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments