Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ చివరి వారంతో 100 ఎపిసోడ్లు పూర్తి - భారీగా ప్లాన్ చేస్తున్న 'బిగ్‌ప్లాన్'

Webdunia
గురువారం, 23 మార్చి 2023 (10:27 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన 'మన్ కీ బాత్' కార్యక్రమం త్వరలోనే వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకోనుంది. ఏప్రిల్ చివరి వారంతో 100 ఎపిసోడ్లు పూర్తి కానున్నాయి. గత 2014 అక్టోబరు మూడో తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో వందో ఎపిసోడ్ కార్యక్రమాన్ని భారీగా ఎత్తున నిర్వహించాలని బీజేపీ శ్రేణులు నిర్ణయించాయి. ముఖ్యంగా, మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడే సమయంలో ప్రధాని మోడీ ప్రస్తావించిన పేర్లతో కూడిన వారిని ఎంపిక చేసి సన్మానించాలని భావిస్తున్నారు. 
 
అలాగే, దేశ వ్యాప్తంగా 100 ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ ఉన్న 100 మంది ప్రముఖులను ఆహ్వానించి మన్ కీ బాత్ వినిపిస్తారు. బీజేపీకి చెందిన 100 బూత్‌లలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2014 అక్టోబరు మూడో తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం వచ్చే నెల 30వ తేదీతో వంద ఎపిసోడ్లను పూర్తి చేసుకోనుంది. దీంతో ఈ వందో ఎపిసోడ్‌ను ప్రపంచ వ్యాప్తంగా వినిపించేలా బీజేపీ ప్లాన్ చేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments