Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాళాలు అందుకోవడంలోనూ బీజేపీదే అగ్రస్థానం

Webdunia
బుధవారం, 15 ఫిబ్రవరి 2023 (23:12 IST)
జాతీయ రాజకీయ పార్టీలకు విరాళాలు రావడం సామాన్యం. ఇలా జాతీయ పార్టీలకు లభిస్తున్న విరాళాల్లో బీజేపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గత ఏడాది మొత్తం రూ.780.77 కోట్లు విరాళాల రూపంలో సమకూరగా, ఆ పార్టీకి ఏకంగా రూ.614.6 కోట్లు వచ్చాయి. 2020-21తో పోల్చితే బీజేపీ విరాళాల్లో 28.71 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. 
 
ఎన్నికల సంఘానికి రాజకీయ పార్టీలు సమర్పించిన వివరాల అనుగుణంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమొక్రాటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ వివరాలు తెలియవచ్చాయి. ఇక విరాళాల్లో రెండో స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. ఆ పార్టీకి రూ.95.45 కోట్లు సమకూరాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments