Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో సెంచరీకి దిగువకు చేరుకున్న బీజేపీ బలం

Webdunia
గురువారం, 5 మే 2022 (12:32 IST)
రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సంఖ్యాబలం సెంచరీకి దిగువకు చేరుకున్నాయి. గత పదిరోజుల వ్యవధిలో ఐదుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుల సంఖ్య 100 నుంచి 95కు పడిపోయింది. అయితే త్వరలోనే ఈ సంఖ్య సెంచరీని దాటనుంది. ఆ పార్టీ త్వరలోనే మరో ఏడుగురు సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేయనుంది. 
 
ప్రస్తుతం రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలాలను పరిశీలిస్తే, మొత్తం 245 స్థానాలకు గాను ఇపుడు 229 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో బీజేపీ 95, కాంగ్రెస్ 29, టీఎంసీ 13, డీఎంకే 10, ఆప్ 8 చొప్పున ఉండగా, తెరాస, వైకాపాలకు ఆరుగురు, అన్నాడీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, సీపీఎంలకు ఐదుగురు, జేడీయూ, ఎన్సీపీలకు నాలుగు, బీఎస్పీ, శివసేన పార్టీకి ముగ్గురు, సీపీఐ, స్వతంత్రులు ఇద్దరు చొప్పున, ఇతర చిన్నపార్టీల నుంచి 15 మంది, ఒకరు నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు. 
 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments