Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ పద్మవ్యూహంలో షరీఫ్ చిక్కుకున్నట్టే... బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసిన పద్మవ్యూహంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుకున్నట్టేనని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. యురి ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (09:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసిన పద్మవ్యూహంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుకున్నట్టేనని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. యురి ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్ ముష్కర మూకలు దాడి చేయగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
దీనిపై స్వామి మాట్లాడుతూ... ప్రధాని మోడీ సర్కారు వేసిన దెబ్బతో పాక్ ఇక కోలుకోలేదన్నారు. అయితే ఆ నిర్ణయం ఏంటనే విషయంపై ఆయన సస్పెన్స్ కొనసాగించారు. పాక్‌పై భారత్ దాడి చేస్తుందా? చేస్తే ఏ తరహాలో చేస్తుంది? పాక్షిక యుద్ధమా లేక సంప్రదాయక యుద్ధమా? పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేస్తుందా లేక లాహోర్ దాకా భారత సేనలు దూసుకెళ్తాయా? వీటన్నంటికీ సమాధానం అతి త్వరలోనే వస్తుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments