Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ పద్మవ్యూహంలో షరీఫ్ చిక్కుకున్నట్టే... బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసిన పద్మవ్యూహంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుకున్నట్టేనని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. యురి ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (09:14 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేసిన పద్మవ్యూహంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుకున్నట్టేనని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి అన్నారు. యురి ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్ ముష్కర మూకలు దాడి చేయగా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
దీనిపై స్వామి మాట్లాడుతూ... ప్రధాని మోడీ సర్కారు వేసిన దెబ్బతో పాక్ ఇక కోలుకోలేదన్నారు. అయితే ఆ నిర్ణయం ఏంటనే విషయంపై ఆయన సస్పెన్స్ కొనసాగించారు. పాక్‌పై భారత్ దాడి చేస్తుందా? చేస్తే ఏ తరహాలో చేస్తుంది? పాక్షిక యుద్ధమా లేక సంప్రదాయక యుద్ధమా? పీఓకేలో ఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్ చేస్తుందా లేక లాహోర్ దాకా భారత సేనలు దూసుకెళ్తాయా? వీటన్నంటికీ సమాధానం అతి త్వరలోనే వస్తుందన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments