Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యేలను తరిమికొట్టిన గ్రామస్థులు

Webdunia
గురువారం, 20 జనవరి 2022 (16:11 IST)
దేశంలోని అతిపెద్ద రాష్ట్రంగా ఉండే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి తర్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీచేసింది. ఇపుడు ప్రతి ఒక్కరి దృష్టి ఈ రాష్ట్రంలోనే కేంద్రీకృతమైవుంది. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ఈ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉందంటూ విపక్ష నేతలు ప్రచారం చేస్తున్నాయి. దీనికి నిదర్శనంగా ఓ సంఘటన ఒకటి జరిగింది. 
 
బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ షైనీ ఒక గ్రామంలో పర్యటించేందుకు వెళ్లారు. కానీ, ఆ గ్రామస్థలు ఆ ఎమ్మెల్యేను గ్రామంలో అడుగుపెట్టనీయకుండా తరిమికొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడుసోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ మున్వార్‌పూర్ గ్రామంలో వెలుగు చూసింది. షైనీకి వ్యతిరేకంగా నినాదాలతో రెచ్చిపోయిన గ్రామస్థులు, ఆయన గ్రామం విడిచి వెళ్లేవరకు వెనుక నుంచి తరిమికొట్టారు. గ్రామస్థుల ఆగ్రహాన్ని చూడలేక సదరు ఎమ్మెల్యే కూడా పారిపోయారు. 

 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments