Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునందా కేసు సీబీఐకి అప్పగించండి... సుబ్రమణ్యస్వామి

Webdunia
బుధవారం, 23 జులై 2014 (21:27 IST)
సంచలనం రేపిన మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసును సిబిఐకు అప్పగించాలని బారతీయ జనతా పార్టీ నేత సబ్రమణ్య స్వామి సూచించారు. ఇదే అంశాన్ని హోంశాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు తెలిపానన్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించే అంశం పరిశీలిస్తున్నామని రాజ్‌నాథ్ చెప్పారని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments