Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీని కించపరిస్తే.. గుణపాఠం చెబుతాం: ఉద్ధవ్ ఠాక్రేకు గడ్కరీ వార్నింగ్

Webdunia
బుధవారం, 15 అక్టోబరు 2014 (15:28 IST)
ఛాయ్ వాలా ప్రధాని మంత్రి కాగా.. నేను సీఎం కాలేనా.. అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. 
 
‘ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం. అయితే మాపై దూషణలకు దిగే వారిని మాత్రం వదలబోం. తగిన గుణపాఠం చెబుతాం’ అంటూ ఆ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వార్నింగ్ ఇచ్చారు. 
 
25 ఏళ్ల శివసనే బంధంతో విజయాలు, ఓటములు ఎదుర్కొన్నాం.. స్నేహం విడిపోయేసరికి ఉద్ధవ్ ఠాక్రే అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, మా జోలికొస్తే సరిగ్గా గుణపాఠం చెబుతామని నితిన్ గడ్కరీ హెచ్చరించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments